Home » Case
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి పాక్ లో అడుగుపెట్టబోతున్నారు. మే-1,2019న ముషార్రఫ్ పాకిస్తాన్ కి వస్తున్నట్లు ఆయన లాయర్ సులేమాన్ సఫ్దార్ శనివారం(ఏప్రిల్-27,2019)తెలిపారు.మే-2,2019న ప్రతేక న్యాయస్థానంలో విచారణకు ముషార్రఫ్ హాజరవుతా�
యాదాద్రి భువనగిరి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు మిస్టరీగా మారింది. 5 టీంలతో దర్యాప్తు చేపడుతున్నట్లు..త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ వెల్లడించారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం డీసీపీతో 10tv మాట్లాడింది. హత్య ఎవరు చేశారనే దా�
ఈస్టర్ పండుగ రోజున శ్రీలంక వరుస పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 8 ప్రాంతాలలో జరిగిన బాంబు దాడులతో దేశం యావత్తు అల్లాడిపోయింది. ఈ దాడులకు వందలాదిమంది మృతి చెందగా 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్ల కేసులో ప్రభుత్వం 40మంది అనుమానితులను �
అందుకే అన్నారు నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి ఘాతుకం 18 ఏళ్ల తర్వాత బయటపడింది. నేరం రుజువు అయ్యింది. తల్లినే నిందితురాలిగా నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పో�
శరవణ భవన్ కేసులో తీర్పు వచ్చింది. 2001లో జరిగిన మర్డర్ కేసు సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. చివరకు 2019, మార్చి 29వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. శరవణ భవన్ హోటల్స్ యజమాని పి. రాజగోపాల్కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు, వెంటనే ప
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపించింది. దీనిపై నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా కేంద్ర మంత
రాయచూరు: ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగ
హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కే హోమ్స్ సమీపంలో 6 ఏళ్ల చిన్నారి హత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. మార్చి 21 న ఆల్వాల్ లో హోలీ వేడుకల్లో ఆడిపాడిన చిన్నారి కనిపించకుండా పోవటం భయపడిన తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీ�
కొత్తగూడెం : ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువజంట మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా�
* వివేకానందరెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ * హత్యపై వెలుగులోకి రోజుకో కొత్త కోణం * అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి ఏమంటున్నారు? * హత్యోదంతం ఇంటిదొంగల పనేనా? * ఆ ఇంటి దొంగలు ఎవరు? * రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందా? * వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసర�