Home » Case
జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనే�
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మర్డర్లో ఓ సినీ నటుడి హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అందులో భ�
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు
హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ సూసైడ్ ఎందుకు చేసుకుంది ? ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ ? అనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. ఝాన్సీ ఆత్మహత్యకు లవర్ సూర్యతేజనే కారణమంటూ ఆమె ఫ్యామిలీ ఆరోపిస్తోంది. సూర్య తేజను అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీసుల�
చెన్నై : సినీ నటి భానుప్రియకు కష్టాలు తప్పవా ? ఆమెను పక్కా అరెస్టు చేస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని దొంగతనం కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు చోటు చేసుకున్నట్లైంది. దీనిని బాలల �
విజయవాడ : సినీ నటి భానుప్రియను విజయవాడ పోలీసులు అరెస్టు చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రీల్ లైఫ్లో జబర్ధస్త్ డైలాగ్స్తో అదరగొట్టిన భానుప్రియ రియల్ లైఫ్లో మాత్రం ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇంకా వివాదం సమిసిపోలేదు. పనిమనిషి వే�
చెన్నై : తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకేత్తించింది. తూర్పుగోదా�
హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �
విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత జగన్పై దాడి జరుగుతుందని ముందే సినీ నటుడు శివాజీకి ఎలా తెలుసు ? విచారిస్తే ఈ కేసు చిక్కుముడి వీడుతుందా ? అని ఎన్ఐఏ భావిస్తోంది. ఆపరేషన్ గరుడలో ప్రతిపక్ష నేత జగన్పై దాడి జరుగుతుందని ముందే శివాజీ వెల్లడించిన సంగతి త�
వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఆధారాలు ఎన్ ఐఏకు ఇచ్చేందుకు ఏపీ సిట్ పోలీసులు నిరాకరించారు.