Case

    నిలువునా దోచేస్తున్నారు : బుక్‌ మై షో, పీవీఆర్ చీటింగ్‌ బట్టబయలు

    March 15, 2019 / 06:13 AM IST

    ప్రముఖ మూవీ టికెటింగ్ అప్లికేషన్లు, వెబ్ సైట్లు.. బుక్ మై షో, పీవీఆర్ ల చీటింగ్ బయటపడింది. జనాలను అడ్డంగా దోచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. వారు చేస్తున్న మోసం పేరు..  ఇంట‌ర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ. సాధారణంగా టికెట్ బుక్ చేసే సమయంలో జీఎస్టీ క

    యువతులపై రంగుల వల : సినీ అవకాశాల పేరుతో అత్యాచారాలు

    March 14, 2019 / 10:10 AM IST

    హైదరాబాద్‌: సినిమా..సినిమా..సినిమా..రంగుల ప్రపంచం..ఈ రంగుల ప్రపంచంలో వెండితెరపై వెలిగిపోవాలని ఎందరికో కల. ఆ కలను సాకారం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతుంటారు. దాని కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటు..తిని..తినకా కడుపు మాడ్చుకుని సినిమా అవ�

    అప్పుల తిప్పలు : యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల తయారీ

    March 5, 2019 / 11:54 AM IST

    తమిళనాడు : యూట్యూబ్‌లో చూసి చాలా మంది చాలా చాలా నేర్చేసుకుంటున్నారు. గతంలో యూట్యూబ్ లో చూసి డెలివరీ యత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ మహిళ గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా ఓ కిలాడీ లేడీ యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేసేందుకు యత్నించి పో�

    ఎంత పైశాచికత్వం : సైడ్‌ ఇవ్వమని అడిగితే.. వేలు కొరికేశాడు

    February 26, 2019 / 06:40 AM IST

    భయ్యా కొంచెం సైడ్ ఇవ్వు నేను వెళ్లాలి.. అని అడిగిన పాపానికి వేలు కొరికేశాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీ మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఆదివారం (ఫిబ్రవరి 24)న జాఫర్ బైక

    జయరాం హత్య మిస్టరీ : పోలీసులు ఏం తేల్చనున్నారు

    February 25, 2019 / 01:30 AM IST

    ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ.. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జయరాం మర్డర్‌.. ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు దోషులు ఎవ్వరు? సూత్రధారులు ఎవ్వరు? ఎంతమంది కలిసి జయరాంను హత్య చేశారు? అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హత్

    జయరామ్ హత్య కేసు : జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్‌కి లింకులు !

    February 20, 2019 / 01:43 PM IST

    ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు సినిమా థ్రిల్లర్‌ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీసులు సహకరించారని తేలడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబుల పేర్లు బయటపడగా తా

    జయరామ్ కేసు : ఐదుగురు పోలీసుల విచారణ

    February 20, 2019 / 05:50 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులు ఈరోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగుతున్న ఈ కేసుతో సంబంధముందన్న ఐదుగురు పోలీస్ అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 20) విచా

    కదులుతున్న డొంక : జయరామ్ హత్య..మరో పోలీసుపై బదిలీ వేటు

    February 17, 2019 / 02:17 AM IST

    జయరామ్‌ హత్య కేసులో మరో పోలీస్‌ అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జయరామ్‌ హత్య తర్వాత రాకేష్‌ మొదట కాల్‌ చేసింది రాంబాబుకే అని పోలీసు అధికారులు గుర్తించారు. మర

    మరింత కక్కుతాడా : రాకేష్ రెడ్డి కస్టడీ పొడిగింపు

    February 16, 2019 / 06:42 AM IST

    ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతడిని ఫిబ్రవరి 16వ తేదీన కోర్టు ఎదుట హాజరు పరిచారు. అంతకంటే మ

    మిస్టరీ వీడింది : జ్యోతిని చంపింది ప్రియుడే!

    February 16, 2019 / 02:01 AM IST

    ఎన్నో మలుపులు తిరిగిన జ్యోతి హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కివచ్చింది. పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో పక్కా ప్లాన్‌తో హత్య చేశ�

10TV Telugu News