Cases

    ఢిల్లీలో మరొకరికి కరోనా : 31కి చేరిన కేసులు

    March 6, 2020 / 06:35 AM IST

    దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో  కరోనా పా�

    భయం భయం : భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

    March 4, 2020 / 12:37 AM IST

    దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్‌లో ఇటాలియన్‌ టారిస్ట్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తు�

    భారత్ లో ఆరుకి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    March 3, 2020 / 04:14 PM IST

    భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. గత నెలలో కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ వైరస్ కు ప్రధానకేంద్రమైన చైనాలోని వూహాన్ సిటీ నుంచి వచ్చినవాళ్లే. అయితే సోమవారం(మార్చి-2,2020)దుబాయ్ నుంచి �

    షిప్‌లో భయం..భయం.. : మరో 67మందికి కరోనా వైరస్

    February 15, 2020 / 02:47 PM IST

    కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను

    దెబ్బ మీద దెబ్బ : చంద్రబాబు కోలుకోలేని విధంగా జగన్ వ్యూహం

    February 12, 2020 / 03:20 PM IST

    దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్‌. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ

    డేంజర్ బెల్స్ : ప్రపంచవ్యాప్తంగా 60శాతం జనాభాకు కరోనా వైరస్ సోకే ప్రమాదం

    February 11, 2020 / 11:40 AM IST

    కరోనా వైరస్(coronavirus).. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్(wuhan) లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మంది ప్రాణాలు

    కరోనా : హైదరాబాద్‌లో 15 అనుమానిత కేసులు..9 మందికి నెగటివ్ రిపోర్టు

    February 1, 2020 / 01:13 AM IST

    కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి భారత్‌ని కూడా తాకడంతో దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనా వ్యాధిని నిర్ధారించే కేంద్రం పూణెలో మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో వ్యాధి నిర్ధారణకు సమయం ఎక్కువగా పడుతోందన�

    JNU దాడి ఒక్క రోజుది కాదు…ఓ పథకం ప్రకారమే జరుగుతోందా!

    January 7, 2020 / 02:26 PM IST

    50మంది గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు,కర్రలు,హాకీ స్టిక్స్ చేతబట్టుకుని ఆదివారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) క్యాంపస్ లోకి వెళ్లి విద్యార్థులు, ఫ్యాకల్టీపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.  దేశ్ కీ గద్దారో కో, గోలీ మా�

    అసెంబ్లీలో సీఎం జగన్ : బాబు పాలనలో..అత్యాచారాలు..వేధింపులు లెక్కలు

    December 9, 2019 / 09:18 AM IST

    బాబు పాలనలో వేల సంఖ్యలో అత్యాచార ఘటనలు, వేధింపులు నమోదయ్యాయని అన్నారు సీఎం జగన్. బాబు సలహాలు ఇవ్వాలని అడిగితే..అలా చేయకుండా విమర్శలు చేస్తారని విమర్శించారు. వేలెత్తి చూపెట్టాలనే ఆరాటం తప్ప ఏమీ లేదన్నారు. చిన్నపిల్లలను కూడా చిదిమేస్తున్నార�

    కేసులను పతకాలుగా భావిస్తా…మోడీ,షా సొంత ఊహల్లో జీవిస్తున్నారు

    December 5, 2019 / 10:40 AM IST

    బీజేపీ దేశ వ్యాప్తంగా తనపై పెడుతున్న కేసులను చూసి భయపడేది లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆ కేసులను తాను పతకాల లాగా చూస్తానని ఆయన అన్నార ఇవాళ కేరళలో పర్యటించిన రాహుల్ వన్యంబలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రం

10TV Telugu News