Home » Cases
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరో 6 పాజిటివ్ కేసులు నమోదవగా... ఒకరు మృతి చెందారు.
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయని,6 మరణాలు సంభవించాయని ఆదివారం(మార్చి-29,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 979 కరోనా కేసులు నమోదయ్యాయని,25మరణాలు సంభవించాయన�
భారత్లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6