Home » Cases
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ అములు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. త�
తెలంగాణాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే కాకుండా..వీరి ద్వారా స్థానికులకు కరోనా వైరస్ సోకుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం కొత్తగా ఆరు కేసులు నమోదు కావడం ఆందోళన క
భారతదేశాన్ని కరోనా రాకాసి వీడడం లేదు. పంజా విసురుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ కట్టడి కావడం లేదు. 2020, మార్చి 23వ తేదీ సోమవారం 496 ఉన్న కరోనా కేసులు..2020, మార్చి 24వ తేదీ మ�
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మెల్లిగా తన పంజా విసురుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ఆరుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కేసుల సంఖ్య 39కి చేరుకున్నట్లైంది. ఇందుల�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్(COVID-19) మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే భారతదేశంలో ఉన్న 130కోట్లు కాగా,దేశ�
కరోనా(COVID-19) మహమ్మారి ప్రపంచదేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13వేల 69 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షల 8వేల 609కి చేరుకుంది గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బ�
సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని హేళన చేసేవారిపై కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి �
భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 41 కరోనా పాజిటివ్ కేసులు న�