Home » Cases
బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల
పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగ�
అమెరికా, బ్రెజిల్ తరువాత , భారతదేశంలోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారి 24 గంటల్లో 26 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచ�
ఇప్పటికే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. రాబోయే నెలల్లో భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందట. చైనాలో మొదటిసారిగా గతేడ�
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజ
Indiaలో కరోనా కల్లోలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించకుండా..ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా..అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. లాక్ డౌన్ సడలింపులతోనే కేసులు పెరుగుతున్నాయని
కరోనా వైరస్ నుంచి కాపాడుకొండి..అత్యవసరమైతే తప్ప..బయటకు రాకండి.. బయటకు వచ్చినా..తప్పనిసరిగా ముఖానికి Mask ధరించండి. బయట తిరిగే సమయంలో మాస్క్ తీయకండి. Mask ధరించడం వల్ల నోటి, ముక్కులోకి వైరస్ వెళ్లదు. మీ జాగ్రత్తే..శ్రీరామరక్ష అంటున్నాయి ప్రభుత్వాలు. వ
కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడి
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�
తెలంగాణలో ఇక కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయబ్రాంతులక�