Cases

    india coronavirus : కేసులు 13 వేల 835..452 మంది మృతి

    April 18, 2020 / 02:28 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్‌ కోవిడ్‌ బాధితుల సంఖ్య 13 వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే

    తెలంగాణాలో కరోనా : ఆ నాలుగు జిల్లాల్లో కేసులు అత్యధికం

    April 18, 2020 / 02:13 AM IST

    తెలంగాణలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లా ప్రజలకు ఈ వైరస్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు �

    ప్రపంచాన్ని చైనా మోసం చేస్తుందా : కరోనా మరణాల సంఖ్యను సవరించిన వూహాన్

    April 17, 2020 / 07:18 AM IST

    ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి తొలిసారిగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో కొత్త కేసులు,మరణాలు లేవంటూ నిన్న మొన్నటివ

    గ్రేటర్ హైదరాబాద్ లో తగ్గుతున్న కరోనా కేసులు

    April 16, 2020 / 04:05 AM IST

    గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.

    తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

    April 16, 2020 / 02:21 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న కొత్తగా 6 కేసులే నమోదు అయ్యాయి

    తెలంగాణాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఒక్కరోజే 61 కేసులు

    April 14, 2020 / 02:10 AM IST

    తెలంగాణలో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్‌ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ  ఆదివారం 28 కొత్త కే�

    ఇండియాలో కరోనా @ 10వేలు

    April 14, 2020 / 01:05 AM IST

    భారతదేశాన్ని కరోనా రాకాసి వదిలిపెట్టడం లేదు. ఈ వైరస్ వల్ల వందలాది మంది బలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 10 వేలకు చేరుకొంటోంది. మహరాష్ట్రలో 22 మంది చనిప�

    యాపిల్ ను గట్టిగా కొరికిన కరోనా : న్యూయార్క్ లో కోవిడ్-19 విలయతాండవానికి కారణం ఇదే

    April 13, 2020 / 07:54 AM IST

    అమెరికాలో కరోనా కేసులు,మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా కేసులు,మరణాలు నమోదవుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కరోనాకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇప్పటివరకు అమ

    ఏపీని టెన్షన్‌ పెడుతోన్న కరోనా…24 గంటల్లో 19 పాజిటివ్‌ కేసులు

    April 10, 2020 / 12:33 AM IST

    కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

    తెలంగాణలో 471కి చేరిన కరోనా కేసులు…12 మంది మృతి

    April 10, 2020 / 12:26 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.

10TV Telugu News