Cases

    తెలంగాణలో కరోనా తగ్గుముఖం, ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలి – ఈటెల

    October 5, 2020 / 06:40 PM IST

    Covid 19 Cases Decrease In Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా (Corona) వైరస్ తగ్గుముఖం పట్టిందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆంక్షల నడుమ పండుగలు జరుపుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్ర�

    తెలంగాణలో కొత్తగా రెండు వేల కేసులు

    September 24, 2020 / 09:21 AM IST

    కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్�

    Telangana పెరుగుతున్న Corona రికవరీ కేసులు..జిల్లాల కేసుల వివరాలు

    September 23, 2020 / 11:54 AM IST

    Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్క�

    ఏపీలో కరోనా..24గంటల్లో ఎన్ని కేసులంటే

    September 13, 2020 / 07:05 PM IST

    Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �

    భారతదేశంలో కరోనా ఉగ్రరూపం..ఎన్ని కేసులంటే

    September 10, 2020 / 10:00 AM IST

    భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7

    దేశంలో కరోనా ఆగట్లేదు.. 24 గంటల్లో 69 వేల కేసులు.. 819 మరణాలు

    September 1, 2020 / 11:20 AM IST

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్రస్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌లలో, కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గింది. అయితే ఘోరమైన కరోనా వైరస్ భారతదేశంలో మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 69,921 కేసులు �

    దేశంలో ఒకే రోజు భారీగా కరోనా కేసులు

    August 29, 2020 / 11:11 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 76,472 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 1,021 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రో�

    ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు, 82 మంది మృతి

    August 13, 2020 / 05:07 PM IST

    ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 82 మంది మృతి చెందారుు. 55,692 శాంపిల్స్ ను పరీక్షించగా 9996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో 9499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05, 4

    ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…తూ.గో జిల్లాలో తగ్గాయి….కర్నూల్ లో పెరిగాయి

    August 1, 2020 / 07:50 PM IST

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు తూ.గో జిల్లాలో తగ్గాయి.. కర్నూల్ లో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,276 కరోనా కేసులు నమోదవ్వగా 58 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి కోలుకుని మరో 12,750 మంది డిశ్చా

    కరోనా కేసుల్లో ఈ వారంలో బ్రెజిల్‌ని.. మరో రెండు వారాల్లో అమెరికాను భారత్ దాటేస్తుందా?

    July 28, 2020 / 09:47 AM IST

    భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్‌ను దాటేసి, టాప్‌లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్‌లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్‍‌లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�

10TV Telugu News