Cases

    దేశంలో 116కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

    January 16, 2021 / 06:32 PM IST

    New coronavirus strain భారత్​లో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో తాజాగా మరో ఇద్దరు కొత్త రకం కరోనా​ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కొత్త రకం కరోనా బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, బాధితులందరినీ నిర్బం

    పశ్చిమ గోదావరిలో కోడి పందేలు నిషేధం..నిర్వహిస్తే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు

    January 13, 2021 / 12:09 PM IST

    Chicken races are banned in West Godavari : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేల నిర్వహణపై పోలీసులు నిషేధం విధించారు. పండుగ సమయంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి ఆటలపై పోలీసులు నిషేధం విధించారు. ఎవరైతే కోడి పందాలు నిర్వహిస్తారో వారిప

    Covid 19 Cases AP : 24 గంటల్లో 338 కేసులు, 328 మంది డిశ్చార్జ్

    December 31, 2020 / 06:05 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 338 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, వైఎస్ఆర్ కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో

    AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్

    December 30, 2020 / 05:28 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించి�

    చైన్ స్నాచింగ్‌లు సున్నా.. సేఫ్‌గా వనస్థలిపురం

    December 30, 2020 / 07:22 AM IST

    వనస్థలిపురంలో రెండేళ్ల ముందు వరకు చైన్‌స్నాచింగ్‌ కేసులు అడపాదడపా వింటూనే ఉన్నాం. అలాంటిది 2020లో ఒక్క స్నాచింగ్‌ కూడా నమోదు కాలేదు. దాంతోపాటు ఇతర నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. పకడ్బందీ పహారా, సీసీ కెమెరాల నిఘా, కేసుల ఛేదనలో చాకచక్యం కీలకంగా �

    గిదేమి రోగం : ఏలూరులో పెరుగుతున్న బాధితులు

    December 9, 2020 / 06:27 AM IST

    అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్‌ అయ్యారు. మెరుగై�

    ఏపీలో కరోనా : 24 గంటల్లో 2,477 కేసులు, 10 మంది మృతి

    November 4, 2020 / 05:20 PM IST

    Covid 19 Cases In Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 75 వేల 465 మంది శాంపిల్స్ పరీక్షించగా…2,477 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 2 వేల 701 మంద

    ఢిల్లీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

    November 4, 2020 / 01:34 AM IST

    Corona cases in Delhi : శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. కరోనా కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 6,725 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 48 మం�

    తెలంగాణలో కరోనా : 24 గంటల్లో 948 కేసులు, 1,896 మంది రికవరీ

    October 19, 2020 / 10:19 AM IST

    COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా తోక ముడుస్తున్నట్లే ఉంది. రోజు రోజు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత 3 నుంచి 5 వేల కేసులు నమోదువుతుండగా..రాను రాను..ఆ సంఖ్య 2 వేలకు చేరుకుంది. క్రమంగా..వేయి పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 948 కేసులు న�

    ఏపీలో కరోనా : తగ్గుతున్న కేసులు

    October 5, 2020 / 06:53 PM IST

    Corona Cases in AP  : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 56 వ�

10TV Telugu News