Home » Cases
అమెరికాలో కొత్త వేరియంట్.. రోజుకు లక్షల్లో కేసులు
తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ ప్రారంభం కానుంది. దీన్ని సెప్టెంబర్ 9 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.
మహారాష్ట్రకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే..అక్కడ డెల్టా కేసులు వెలుగుచూడడమే. మహారాష్ట్రలో సెకండ్ వేవ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదైంది. తాజాగా డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఇదే భయ
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలూ సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో
Black Fungus ceses in Telangana : రెండు తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క తెలంగాణాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు 1000 నమోదయ్యాయి. ఈ ఫంగస్ తో బాధపడే బాదితులు హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న ఈఎన్ టీ హాస్ప�
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
ఏపీ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. జిల్లాల్లో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 వేల 018 మందికి కరోనా సోకింది.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
Nagpur cops rescue 15 critical Covid patients : ప్రాణాలు కాపాడితే కష్టాల్లో పడతారా? అంటే నిజమననేలా ఉంది నాగ్ పూర్ పోలీసుల పరిస్థితి. ఒకరూ ఇద్దరూ కాదు 15మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు నాగ్ పూర్ పోలీసులు. ఆతరువాత వారికి తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కున్నారు పాపం. అదేంటీ ర�