Home » Cash For Vote Case
ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు దర్యాఫ్తును కొనసాగిస్తారని కూడా వెల్లడించింది.
ఓటుకు నోటు కేసులో మల్కాజ్గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది.
cash for vote case: ఓటుకు నోటు కేసు విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కేసు విచారణకు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఏసీబీ కోర్టులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. కౌం
vote for note case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 16న ఓటుకు నోటు కేసు ట్రయల్స్ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఇదే క్రమంలో అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలని నిందితులు సండ్ర వెంకట �