Home » Cast vote
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక�
ఓటు.. ప్రభుత్వాలు నిలబడేందుకు ఇదొక్కటి చాలు.. అధికారంలోకి తీసుకురావాలన్నా.. అధికార పీఠం నుంచి దించాలన్నా ఈ ఓటే ఆయుధం. మీ ఓటును ఎన్ని రకాలుగా వేయవచ్చునో తెలుసా?
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారాయన. హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని రెండవ వార్డు పోలింగ్ కేంద్రంలో బాలయ్య ఓటు వేశారు. ఆయన సతీమణి వసు
ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. కానీ, కొందరు మాత్రం.. ఓటు వేసే అవకాశం ఉండి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు.
ఓటు మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పదే పదే చెప్పింది.
యూపీలోని లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఓ యువకుడు పెళ్లికొడుకు గెటప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఎప్పుడు ఉద్రిక్తతలు, భద్రతా అవరోధాలతో బిక్కుబిక్కుమని గడిపే జమ్మూకశ్మీర్ ప్రజలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కాస్తా హుషారుగా కనిపించారు.
గుంటూరు : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీరియస్ అయ్యారు. ఎన్నికల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు వేసేందుకు వెళ్లిన ద్వివేదికి నిరీక్షణ తప్ప�
కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశమే లేదని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వజ్రాయుధం అన్న జగన�
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకంటే ముందే మాక్ పోలింగ్ను ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సినీ, రాజకీ�