Home » cbi raids
సివిక్ బాడీ రిక్రూట్మెంట్ స్కామ్పై కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఇంటిపై సీబీఐ ఆదివారం దాడులు జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందం ఆదివారం ఉదయం దక్షిణ కోల్కతా హకీమ్ నివాసానికి చేరుకుంది. మేయరు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయ�
జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వాప్కాస్ (WAPCOS) వాటర్ అండ్ సవర్ కన్సల్టెన్సీ మాజీ సీఎండీ రాజేందర్ కుమార్ గుప్తా నివాసాలపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. 19 ప్రదేశాల్లో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోడీ సమన్లు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఏకంగా 17 కిలోల బంగారం.. అంతేనా.. కోటి రూపాయల క్యాష్ కూడా.. ఇదంతా ఓ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో లభ్యమైంది. షాకింగ్ గా ఉంది కదూ. కానీ, ఇది నిజం.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ఆరు చోట్ల తనిఖీలు చేపట్టారు. నగరంలో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
CBI Raids: పెనుకొండలో టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ సోదాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సీబీఐ అధికారులు టీడీపీ నేతలపై పడ్డారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అర్థరాత్రి అరెస్ట్ చేయటం వంటి పరిణామాలపై ఏపీ హీటెక్కింది. వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్�
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ అధికారుల టైమ్ ను బీజేపీ వేస్ట్ చేస్తోంది అంటూ ఫైర్ అయ్యారు.
‘‘మరో 1,000 దాడులు చేసుకోండి.. మీకు ఏమీ దొరకదు. ఢిల్లీలో విద్యారంగ అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. అదే నేను చేసిన నేరమా? మేము చేసిన పనులపై ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది’’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిస�
బిహార్లోని పలువురు రాష్ట్రీయ జనతా దళ్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు చేస్తోన్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవి మండిపడ్డారు. బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలో �