Home » cbi raids
రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసు విచారణలో భాగంగా బిహార్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాడులు చేస్తోంది. భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ బిహార్ లోని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై కేసు నమోదు చేసిన విచ�
బీజేపీకి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటా తప్ప అవినీతికి తలవంచను అంటూ స్పష్టం చేశారు. ఏం చేయాలనుకుంటున్నారో చేస్కోండీ నేను బెదిరేది లేదు అంటూ స్పష�
కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తనకు లుకౌట్ నోటీసు పంపించడం పట్ల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ‘మీరు చేసిన దాడులు అన్నీ విఫలమయ్యాయి. దాడుల్లో మీకు ఏమీ దొరకలేదు. ఒక్క రూపాయి కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు మీరు లుకౌట్ నోటీసు జారీ చ�
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇటీవల సోదాలు చ
కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) లేదా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను మూడు-నాలుగు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. మద్యం పాలసీలో అవకతవకల కేసులో నిన్న ఢిల్లీలోని ఆయన �
ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) నిన్న తన ఇంట్లో చేపట్టిన సోదాలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. తన ఇంట్లో గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని చ�
CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తోన్న నేపథ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను ఇటీవలే ప్రారంభించిన మిషన్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ గురించి ఆయన మ
ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి పాల్పడడం ఇది తొలిసారి కాదని అనురాగ్ అన్నారు. ఢిల్లీలో మద్యం విధానంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. మద్యం విధానంపై సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చినరోజే ఢిల్లీ సర్కారు ఆ పాత విధానాన్ని ఉపసంహరించుకుందని చెప్పారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేస
దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తి చిదంబరం ఉన్న కేసులకు సంబంధించి తండ్రికొడుకుల నివాసాలపై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.