Home » CBI
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఒకేచోట ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు గుర్తించారు. గూగుల్ ట
సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తా�
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ-2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన సీబీఐ కౌంటర్ లో సంచలన విషయాలు వ�
సిసోడియాపై 120బి (నేరపూరిత కుట్ర), 477ఎ (రికార్డుల తారుమారు), సెక్షన్ 7తో సహా భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, అవినీ�
వైఎస్ వివేకా హత్య కేసులో తన విచారణ పారదర్శకంగా ఉండాలని అవినాశ్ రెడ్డి సీబీఐకు రాసిన లేఖలో కోరారు. తనతో పాటు తన లాయర్ ను కూడా విచారణ సమయంలో అనుమతించాలన్న అవినాశ్ కోరారు. తన లాయర్ ను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు అవినాశ్ రెడ్డి. కానీ అవినాశ
విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది.
సీబీఐ ఈరోజు నా కార్యాలయంలోకి మళ్లీ వచ్చింది. వారికి నా స్వాగతం. నా ఇంటి మీద రైడ్ చేశారు. ఆఫీసులో రైడ్ చేశారు. నా లాకర్ తెరిచి చూశారు. నా గ్రామానికి వెళ్లి అక్కడ కూడా రైడ్ చేశారు. కానీ వారు ఇప్పటికీ కనుక్కున్నది ఏమీ లేదు. నేను ఢిల్లీలో విద్యార్థు�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో తనను లైంగికంగా వేధిస్తున్నారని ఉమెన్ చాందీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సహా మరో ఐదుగురిపై 2013 జూలైలో ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలోని పినరయి విజయన్ ప్ర�