Home » CBI
ఈ కేసులో భాగంగా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ సంస్థ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్లపై ఎఫ్ఐఆర్ నమో�
2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐన�
ఐసీఐసీసీ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. అయితే, వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సరైన అర్హతలు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా ఈ రుణం మంజూరు చేసినట్లు ఆమెపై ఆరోపణలొచ్చాయి.
సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం మారిందని సీబీఐ కూడా మారాల్సినవసరం ఉందని సూచించింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధానాలను అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూప�
వెలుగులోకి నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాసరావు మోసాలు
సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.
తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ �
బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త..ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడు అయిన దినేశ్ అరోరా అప్రూవర్ గా మారారు. దీంతో దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణ�
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తులకు అనుమతిని ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే, సీబీఐకి ఇచ్చిన ఆ అనుమతిని వెనక్కు త�