Home » CBI
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 12 మందికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. వారందరూ దేశం విడిచి వెళ్ళకుండా ఆంక్షలు విధించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇటీవల సోదాలు చ
ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) నిన్న తన ఇంట్లో చేపట్టిన సోదాలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. తన ఇంట్లో గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని చ�
CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తోన్న నేపథ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను ఇటీవలే ప్రారంభించిన మిషన్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ గురించి ఆయన మ
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేస
ఓ టీఎంసీ నేతకు ప్రజలు చెప్పులు చూపించారు.. దొంగా దొంగా అంటూ అరుస్తూ ఆయనకు చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత్ మండల్ కేంద్ర దర్యాప్తు �
భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం అయిన రూ. 34,000 కోట్ల దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కామ్(DHFL Scam) కేసులో మనీలాండరింగ్, మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్డర్ నుండి అగస్టావెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ను శనివారం సీబ
కేంద్ర దర్యాప్తు బృందాలను వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలని ఎన్డీఏ సర్కారు కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని వివాదాస్పద కొత
బ్యాంకు మోసాలకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద మోసపు కేసు ఇదే. ఇంతకుముందు సీబీఐ నమోదు చేసిన అత్యంత విలువ కలిగిన బ్యాంకు కేసు ఏబీజీ షిప్యార్డుకు సంబంధించింది. రూ.22,842 కోట్ల మోసం గురించి ఈ కేసు నమోదైంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్, కవిత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.