-
Home » CBI
CBI
కేసు ఏదైనా ఓవర్ టు సీబీఐ.. రేవంత్ వ్యూహం వెనకున్న మర్మమేంటి..?
May 7, 2026 / 09:59 PM ISTఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న కాళేశ్వరం కేసును కూడా సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు..రెండు సార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది రేవంత్ సర్కార్.
భూముల ధరలు పెంపు, విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ- తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
May 4, 2026 / 09:34 PM ISTకేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది. 114 పేజీల రిపోర్ట్ ను జస్టిస్ లోకూర్ ప్రభుత్వానికి సమర్పించారు.
ఒక దెబ్బకు రెండు పిట్టలు..! కాళేశ్వరం సెంట్రిక్గా సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..!
April 28, 2026 / 08:07 PM ISTఅతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా ఉన్న కాళేశ్వరం సెంట్రిక్గా రేవంత్ ఆడుతున్న మ్యూజికల్ ఛైర్ గేమ్..తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది.
వివేకా హత్య కేసు.. విచారణ రిపోర్ట్ నిందితులకు అందజేత
March 10, 2026 / 04:23 PM ISTఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన నిందితులు CBI కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
చంద్రబాబు మహాపాపం చేశారు, నెయ్యి రేట్ల పెంపు స్కామ్పై సీబీఐ విచారణ జరపాలి- సజ్జల డిమాండ్
March 7, 2026 / 04:31 PM ISTఆరోపణలు వస్తే తప్పేమీ కాదనటం, పదవి పెద్ద లెక్క కాదని మాట్లాడటం మరీ దుర్మార్గం అన్నారు.
చనిపోయిన 18ఏళ్లకు అంత్యక్రియలు.. ఆయేషా మీరా కేసు క్లోజ్
February 21, 2026 / 04:57 PM ISTఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
కరూర్ తొక్కిసలాట ఘటన.. సీబీఐ ఎదుట విచారణకు హాజరైన విజయ్
January 12, 2026 / 12:31 PM ISTకరూర్ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Vijay) సీబీఐ ముందు హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..
December 11, 2025 / 06:00 AM ISTసుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ చేతికి కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీ..
October 13, 2025 / 11:18 AM ISTKarur stampede case : తమిళనాడు రాష్ట్రం కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును
సీబీఐ మీద రాహుల్ గాంధీకి లేని నమ్మకం.. మీకెలా? 10టీవీ పాడ్కాస్ట్లో మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..
October 5, 2025 / 08:39 PM ISTసీబీఐ, ఈడీ, ఐటీ లాంటివి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అని రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమో సీబీఐ అంటున్నారు.