Home » CBI
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారు.
తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.
తెలంగాణలో రెండు కేసులు సీబీఐ (CBI) విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు.. మంథనిలో న్యాయవాద దంపతులను హత్య కేసులపై విచారణ జరపనుంది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి
వామనరావు దంపతుల కేసు సీబీఐకి అప్పగింత
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.
క్రెడిట్ పత్రాలను బ్యాక్ డేటింగ్ చేయడం, సరైన పరిశీలన లేకుండా రుణాలు మంజూరు చేయడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న సంస్థలకు రుణాలు ఇవ్వడం వంటి అక్రమాలు జరిగాయి.
అజిత్ చావుకి పోలీసులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో అజిత్ ను చిత్రహింసలు పెట్టారని, బాగా కొట్టారని, దాంతో అజిత్ చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..