Home » CBI
కోల్ కతాలోని మెట్రో చానల్ దగ్గర సీఎం మమతాబెనర్జీ ధర్నాకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె ధర్నాకు దిగారు. సీపీ రాజీవ్ కుమార్ కూడా దీక్షలో పాల్గొన్నారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ కి సంబంధించి కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని విచా�
బీజేపీ బెంగాల్ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర�
కోల్కతాలో సీపీ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్కతాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సీబీఐ బృందాన్ని లోనికి అనుమతించకుండా బయటే
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత వేం.నరేందర్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలన�
ఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్లా ఈపదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. శుక్లా మధ్యప్రదేశ్ ఐపీఎస్ కేడర్,1983 బ్�
తనను వేరే శాఖకు బదిలీ చేస్తూ హై పవర్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ సర్వీసుకు మాజీ సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీ విరమణ చేసే వరకు సర్వీసులో కొనసాగాలని వర్మను ప్రభుత్�
మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలై ఎన్జీవో సంస్థ కామన్ కాజ్ మరికొందరు సుప్రీకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఇప్పుడు మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్�
2008 అస్సాం వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి రెండు రోజుల క్రితం 14 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం(జనవరి 30,2019) వారికి శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుకి సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(NDFB) వ్యవస్థాపకు�
ల్యాండ్ స్కామ్ కేసులో హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇంట్లో ఈ రోజు(జనవరి 25,2019) ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఢిల్లీ, దాని చుట్టుపక్కన ఏరియాల్లోని 30కిపైగా ప్లేస్ లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్�
ఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్కి మరో షాక్ తగిలింది. సీబీఐ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చార్, వీడియోకాన్ గ్రూపు ఎండీ వేణుగోపాల్ దూత్ కేసు నమోదు చేసింది. ప్రైవేటు కంపెనీలకు రుణాలు మంజూరు చేసి ఐసీసీఐ బ్యాంకు�