Home » CBI
సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నే నాగేశ్వర్ రావు కేంద్రప్రభుత్వం నియమించడాన్ని సవాల్ చేస్తూ ఎన్జీవో కామన్ ఖాజ్ తదితరులు న్యాయవాది ప్రశాంత్ భూషన్ ద్వారా సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తప్పుక�
మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చ�
విజయవాడ : అయేషా మీరా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. గుడ్లవల్లేరులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనువడు కోనేరు సతీష్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కోనేరు సతీష్కు సీఐడీ అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. అటు ఉదయం నుండి సత
హై కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా మర్డర్ కేసును సీబీఐ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.
ఢిల్లీ : అవినీతి రగడతో నడివీధిన పడిన సీబీఐలో గత కొంతకాలంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ ఆలోక్ వర్మకు ఉద్వాసన పలకగా..ఇప్పుడు తాజాగా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కూడా వేటు పడింది. ఆస్థానాపై ట్రాన్సఫర్ వేటుతో పాటు పదవీ కాలా
సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వర్ రావు నియామకాన్ని సవాల్ చేస్తూ ఎన్జీవో కామన్ కాజ్, సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాని, ప్రతి�
బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే అక్రమగనుల తవ్వకాల కేసులో అఖిలేష్ పై సీబీఐ విచారణ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం(జనవరి 15,2019) మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలే
సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వరారవుని నియమించడంపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ..సోమవారం(జనవరి14,2019) ఎన్జీవో కామన్ కాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాగేశ్వరరావుని తాత్కాలిక డైరక్టర్ పదవికి నియమిస్తూ జనవరి 10న కేంద్రప్
సీబీఐ చీఫ్ గా తప్పించటంపై మనస్తాపానికి గురైన అలోక్ వర్మ, బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా
ఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ గా నాగేశ్వరరావు చేసిన అధికారుల బదిలీలను రద్దు చేశారు. అక్టోబర్ 24 నుంచి జనవరి 8 వరకు జరిగిన