-
Home » cec
cec
బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రఘునందన్ రావు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని, బీఆర్ఎస్ అధికారిక కెనరా బ్యాంక్ ఖాతా నుంచి ..
అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఎఫెక్ట్.. ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లపై వేటు
సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈసీ సీరియస్.. పిన్నెల్లి గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశం!
మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి..
ఆ రోజే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం
లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణ.. రెండు చోట్లా ఓటు ఉందా? అయితే జాగ్రత్త, సీఈసీ వార్నింగ్
ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం.. ఎలక్షన్ నిర్వహణ, ఓటర్ల జాబితా రూపకల్పనపై చర్చ
ఏపీ ఓటర్ల జాబితా తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ
ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ
డిసెంబర్ 7న ఢిల్లీకి చంద్రబాబు.. అనంతరం జల్లాల పర్యటన
జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు కంటి ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నారు. తిరిగి ప్రజల్లో తిరిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశం
గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వలేదని, ఈసారి అలా జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
తెలంగాణలో రైతు బంధు రాజకీయం .. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.