Home » Census
దేశంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెండు దశల్లో దేశంలో జనగణనతోపాటు కులగణనను నిర్వహించనుంది.
ప్రజలే తమ వివరాలను సెన్సన్ దరఖాస్తులో స్వయంగా నింపేలా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) హక్కును కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సస్ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా 31 ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించనున్నారని అధికారులు స్పష�
ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..?
యావత్ దేశం మొత్తం CAA, NRC, NPR గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. ససేమిరా అమలు చేయమని మొండికేశారు బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల సీఎంలు. ఈ సమస్యపై ఏపీ సీఎం జగన్ కూడా నోరు విప్పారు. సోషల్ మీడియా అకౌం�
జాతీయ పౌరపట్టిక(NRC).. జాతీయ జనాభా పట్టిక(NPR)కు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదన్నారు. ఎన్ఆర్సీపై కేబినెట్ సమావేశంలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చ జరగలేదని సృష్టం చేశారు. జ
జాతీయ జనాభా రిజిస్టర్(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019)ప్రారంభమైన కేంద్ర కేబినెట్ ఎన్పీఆర్ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది. ఎన్పీఆర్ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచే
జంతువుల పరిరక్షణ కోసం నిర్వహించిన జంతుగణన ముగిసింది. మే 11వ తేదీన ఇది ప్రారంభమై మే 13తో ముగిసింది. ఫారెస్టు అధికారులు, ఎన్జీవోల సంయుక్త కృషితో ఇది సాధ్యమైంది. జంతువుల కదలికలు, అడవుల్లో నీటి చెలమల గుర్తింపు..అక్కడకు వచ్చే జంతువుల కదలికల ఆధారంగా �