-
Home » Central Election Commission
Central Election Commission
ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్లకు నేడు మాక్ పోలింగ్..
ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 12 పోలింగ్ బూత్లలోని 12ఈవీఎంలకు మాక్ పోలింగ్ (రీ వెరిఫికేషన్) ప్రక్రియ జరగనుంది.
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
రేపే ఫైనల్ ఫైట్.. చివరి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్కు సీఈసీ పకడ్బందీ ఏర్పాట్లు
ఇప్పటి వరకు ఆరు విడతల్లో 28 రాష్ట్రాల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఏడో విడతలో ఎన్నికలు జరిగే 57 స్థానాల్లో ..
కౌంటింగ్ డే రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి- ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ ఆదేశం
పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.
నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం
Allu Arjun Nandyal Tour : ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శాఖా పరమైన విచారణ జరపాలని, ఎస్పీతోపాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలకు ఆదేశించింది.
ఎస్పీపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
Nandyal SP : ఎస్పీపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి వాటిపై నిషేధం
నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ..
7 విడతల్లో లోక్సభ ఎన్నికలు?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దేశంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది.. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు?.. పోలింగ్ తేదీలపై ఉత్కంఠ!
లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని, తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు కోరారు.