Home » Central Government
సీఏఏ అమలుపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజలందరూ మత సామరస్యంతో జీవిస్తున్న వాతావరణంలో..
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైన రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం ఇది.
మాకున్న సమాచారం ప్రకారం ప్రకారం ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పెద్దలు సంప్రదించారు, వారందరూ బీజేపీ ఆఫర్ తిరస్కరించామని నాతో చెప్పారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. ఉల్లి ధరలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది.....
28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.
ఒకవేళ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని భావిస్తే విరాళాలన్నీ ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సూచించింది. వాటిని ఈసీ రాజకీయ పార్టీలకు సమానంగా పంచుతుందని తెలిపింది.
ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.
మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో వల్ల బ్యారేజీ సామర్థ్యం పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
లధాఖ్ లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 15 ఆగస్టు 2020న ఎర్రకోట నుంచి ప్రకటించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ దిశలో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించ�