Home » Central Government
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాలకు.. కేంద్రం వరాలు
కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు.
PF Withdrawals : పీఎఫ్ ఆటోమేటిక్ సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నుంచి ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం రూ. 2లక్షల కోట్ల స్కీమ్ ను నిలిపివేసేందుకు సిద్ధమైంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారాలని ..
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి ..
సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాది రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Gig workers: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతీయేటా రూ.5లక్షల వరకు గిగ్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్�
కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.