Home » Central govt employees
Diwali Bonus : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పండక్కి ముందే బోనస్ వచ్చేసింది. 30 రోజుల జీతానికి బోనస్ ప్రకటించింది.
8th Pay Commission : 8వ వేతన సంఘం అమలుకు 2028 వరకు సమయం పట్టవచ్చు. గతంలో పే కమిషన్ ప్యానెల్స్ ఏర్పాటుకు 2 నుంచి 3 ఏళ్లు పట్టింది. గత చరిత్ర ఏం చెబుతుందంటే?
DA Announcement Delay : డీఏ ప్రకటన ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి సీతారామన్కు కాన్ఫెడరేషన్ లేఖ రాసింది.
8th Pay Commission : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు కానుంది. కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు బిగ్ షాక్ తగలనుంది.
ఇందులోనే డీఏ, డీఆర్ పెంపు నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తారని అందరూ భావిస్తున్నారు.
DA Hike 2025 : 2025 మార్చిలో హోలీ బొనాంజగా అధికారిక ప్రకటన వెలువడవచ్చు. జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు చెల్లించవచ్చు. గత ఏడాది అక్టోబర్లో, ప్రభుత్వం డీఏ, డీఆర్ 3శాతం పెంచగా 53శాతానికి చేరింది.
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త.. బకాయిపడిన 18 నెలల డీఏ, డీఆర్లను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెరగనుంది.