Home » Central govt employees
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు బిగ్ షాక్ తగలనుంది.
ఇందులోనే డీఏ, డీఆర్ పెంపు నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తారని అందరూ భావిస్తున్నారు.
DA Hike 2025 : 2025 మార్చిలో హోలీ బొనాంజగా అధికారిక ప్రకటన వెలువడవచ్చు. జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు చెల్లించవచ్చు. గత ఏడాది అక్టోబర్లో, ప్రభుత్వం డీఏ, డీఆర్ 3శాతం పెంచగా 53శాతానికి చేరింది.
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త.. బకాయిపడిన 18 నెలల డీఏ, డీఆర్లను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెరగనుంది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీపి కబురు చెప్పింది. గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది....
ఎవరైనా దాత అవయవదానం కోసం చేయించుకునే సర్జరీ నుంచి కోలుకునేందుకు సమయం అవసరం. అందుకోసమే స్పెషల్ క్యాజువల్ లీవ్లను పెంచామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. డియర్నెస్ అలోవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR)ను 3శాతం పెంచుతూ.. 31శాతం నుంచి 34శాతానికి చేసినట్లు వెల్లడించింది.