Home » central minister
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి చమత్కారం
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయంగా హీట్ పెరిగిన సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక విషయాలను వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ�
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
రఘురాం కృష్ణం రాజుపై వైసీపీ మరో బాణాన్ని వదిలింది. రఘురాం భేటీ అయిన మంత్రులతో అంటే ముగ్గురు కేంద్రమంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. లోక సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషీ, సదానంద్ గౌడ, రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిప�
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకి�
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ప్రవేశపెట్టగా..తన సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డుని తానే అధిగమించారు..అనారోగ్యం కారణంగా మరో రెండు పేజీల ప్రసంగం పూర్తి కాకుండానే
కేంద్ర మాజీమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజుని త్వరలో గవర్నర్ పదవి వరించబోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజు వేడుకలను జనవరి 20న ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులం
ప్రియాంకా గాంధీ తన పేరును ఫిరోజ్ ప్రియాంకాగా మార్చుకోవాలని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సూచించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అటువంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రియాంకా గాంధ�
దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 2019, నవం�
కేంద్రమంత్రి అర్వింద్ సావంత్ మోడీ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ �