Home » central minister
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిశారు. 2019, అక్టోబర్ 30వ తేదీ బుధవారం సౌత్ బ్లాక్�
బుల్లెట్లా దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీలో మరోసారి పట్టాలెక్కింది. ఇప్పటికే ఢిల్లీ – వారణాసి మధ్య ఈ ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తున్న తెలిసిందే. ఇక నుంచి ఢిల్లీ – కట్రా మార్గంలో కూడా సేవలందించనుంది. నవరాత్రుల సందర్భంగా వ
కోల్ కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల
దేశంలోని మహిళలు, యువతులు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జనఔషధి దుకాణాల్లో రూ.2.50 అమ్ముతున్న ఒక్కో శానిటరీ నాప్కిన్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. ఒక్క రూపాయికే అందించాలని నిర్ణయించింది. ఇది మంగళవారం (ఆగస్
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీలు తమ ఓటు హక
బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు.
ముంబై : మహారాష్ట్ర నాగ్పూర్ లోని పోలింగ్ బూత్ నంబర్ 220లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున నితిన్ గడ్కరీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో లోక�
కేంద్ర క్రీడాశాఖ మంత్రి,బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోడ్ కు పోటీగా ఒలింపిక్ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్.
ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్�
ఢిల్లీ : ఎన్నికల వేళ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపై కేంద్రమంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. యూపీ కాంగ్రెస్ ప్రచార ఇన్ చార్జ్ ప్రియాంకా