Home » CEO Elon Musk
చంద్రయాన్ -3 ప్రాజెక్టు విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను, భారతదేశాన్ని అభినందనలతో ముంచెత్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ ఇస్రోను అభినందించి
Tesla Factory in India : భారత్కు ఎలన్ మస్క్ కంపెనీ రానుందా? దేశంలో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మస్క్ ప్రయత్నిస్తున్నారా? ఇందులో నిజమెంత? కంపెనీ సీఈఓ మస్క్ ఏమన్నారో తెలుసా?
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ట్విటర్లో మరికొందరు ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించేందుకు ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి ట్విటర్లోని ప్రొడక్ట్ విభాగంలో అత్�
Twitter View Count : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను టేకోవర్ చేసినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ కొత్త నిబంధనలు, ఫీచర్లను తీసుకువస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులను ట్విట్టర్ నుంచి తొలగించిన మస్క్..
ట్విటర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ట
యాపిల్ సీఈఓ టీమ్ కుక్ తో బుధవారం మస్క్ భేటీ అయ్యాడు. ఈ భేటీ వివరాలను తన ట్విటర్ ఖాతాలో మస్క్ వెల్లడించాడు. టీమ్ కుక్ తో సమావేశం అయ్యాను. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తుందన్న తన వాదనకు పూర్తి క్లారిటీ వచ్చింది. యాపిల్ ఎప్పుడూ అలా చేయలేదన�
వాక్ స్వేచ్ఛను యాపిల్ వ్యతిరేకిస్తోదంటూ మస్క్ తన వాదనను తెరపైకి తెచ్చాడు. సోమవారం మస్క్ యాపిల్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని అన్నాడు. అంతేకాక యాపిల్ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట
నవంబర్ 29న ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ను అందుబాటులోకి తెస్తామని మస్క్ గత వారంక్రితం చెప్పాడు. తాజాగా ఆ సేవలను అందుబాటులోకి తేవడం ఇప్పట్లో కుదరదని, ట్విటర్ బ్లూ ప్రక్రియతో ఎలాంటి అవకతవకలు జరగవని, ప్రజలు అందరికీ పూర్తినమ్మకం వచ్చి�
ట్విటర్ ఖాతాను పునరుద్దరించిన తరువాత ట్రంప్ స్పందించలేదు. ఎలాంటి పోస్టులు చేయలేదు. తాజాగా ట్రంప్ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. ట్విటర్ ఖాతాలోకి రావటం తనకు ఇష్టం లేదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ భారత్లో పలువురి ప్రముఖ వ్యక్తుల ఖాతాలపై గతంలో ట్విటర్ బ్యాన్ విధించింది. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. అదేవిధంగా ప్రసిద్ధ యూట్యూబర్ PewDiePie, అభిజీత్ భట్టాచార్య, కమల్ రషీద్