-
Home » CEO Mukesh Kumar Meena
CEO Mukesh Kumar Meena
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.
పిన్నెల్లి అరెస్టుకు హైదరాబాద్లో టీం!
CEO Mukesh Kumar : పిన్నెల్లి అరెస్టుకు హైదరాబాద్లో టీం!
పిన్నెల్లి వీడియోపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు
మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతంపై క్లారిటీ.. ఏయే జిల్లాలో ఎంత వచ్చిందో తెలుసా?
Voting percentage: తిరుపతి జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదు
ఏపీలో అక్కడ పోలింగ్ సా.4 గంటల వరకే, పోలింగ్ కేంద్రాల్లో వాటికి అనుమతి లేదు- సీఈవో మీనా
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
వామ్మో.. 100 కోట్ల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్.. ఎన్నికల వేళ ఏపీలో కలకలం
అక్రమ రవాణపై పటిష్ట నిఘా పెట్టామన్న సీఈవో మీనా.. మొత్తంగా 100 కోట్ల రూపాయల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.
వాళ్ల ఓట్లు తొలగించండి, ఏపీలో ఓటు వేయకుండా చూడండి- ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు
హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.