chain

    Viral Video: తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన కుమారుడు

    November 16, 2022 / 08:04 AM IST

    తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన తల్లి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు వేశాడు. ఆ బంగారు గొలుసును చ�

    చీరలు పంచుతున్నారని చెప్పి..మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

    March 4, 2021 / 12:47 PM IST

    snatch gold Mangal sutram chain woman  : ఓ వ్యక్తి ఉచితం చీరలు పంచుతున్నారని వెళ్లిన ఓ మహిళలకు టోకరా వేశాడో కేటుగాడు.చీరలు ఇస్తున్నారని తెలిసి వెళ్లితే..మెడలో బంగారు పుస్తెల తాడును పోగొట్టుకుని వెర్రిమొహం వేసిన మహిళ ఘటన తెలంగాణలో కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్‌లో

    సంకెళ్లు వేసుకున్న ప్రేమ : కలిసే భోజనం, పడుకోవడం,టాయిలెట్ కూడా అలాగే..!!

    February 18, 2021 / 09:58 AM IST

    Ukrainian couple CHAIN : ప్రేమికులు చెట్టాపెట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పార్క్ లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రాంతాలకు కలిసి వెళుతున్నారు. బీచ్ ల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ..ఓ జంట మాత్రం చేతులను ఛైన్ తో కట్టేసుకుని గడుపుతున్నారు. కలిసే పడుకుంటు�

    కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ

    April 8, 2020 / 09:53 AM IST

    లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�

    ఒక్కసారిగా సీన్ రివర్స్, సింగపూర్ లో నెల రోజులు లాక్ డౌన్

    April 5, 2020 / 05:50 AM IST

    యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్‍ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్

    చైన్ స్నాచర్ దారుణం : ఒంటరి మహిళపై ఇలా దాడి చేశాడు

    September 7, 2019 / 11:52 AM IST

    ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతం. శుక్రవారం, సెప్టెంబర్6, మిట్ట మధ్యాహ్నం వేళ… ఓ మహిళ తన పిల్లాడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళుతోంది. ఒక చేత్తో పిల్లాడిని నడిపిస్తూ.. మరోచెత్తో స్కూల్ బ్యాగ్ పుచ్చుకుని వెళుతోంది. తన ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న �

    షాకింగ్ : నడిరోడ్డుపై మహిళను కొట్టి.. చైన్ లాక్కెళ్లారు

    May 16, 2019 / 06:43 AM IST

    ఢిల్లీలో షాకింగ్. నడిరోడ్డుపై దొంగలు బరితెగించేశారు. ఇంద్రపురి ఏరియాలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అప్పటికే అక్కడ కాపుకాసిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై సిద్ధంగా ఉన్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆ మహిళను టార్గెట్ చేశారు. ఒకడు బైక్ పైనే ఉం

10TV Telugu News