Home » Chaina News
చైనాలో పుట్టిన కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక ఇటలీలో కరోనా మరణ మృదంగా వాయిస్తోంది.. తాజాగా ఆ దేశంలో 133 మంది మృతి చెందారు. ఒక్కరోజులోనే 1 వేయి 247 కేసులు పాజిటివ్గా తేలాయి. ఈ నేపథ్యంలో లొంబార్టీ, మిలాన్ నగరాలు, పరిసర ప్రాంతాల్లో ప్
చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర�
కోవిడ్ – 19 (కరోనా) భయం ఇంకా వీడడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు బయటపడడంత�
ఇప్పటిదాకా చాలా వైరస్లు మానవాళిపై దాడి చేశాయి. వాటికంటే స్పీడ్గా కరోనా స్ప్రెడ్ అవుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కరోనా కంటే వేగంగా తట్టు అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు. అలాగే మిగతా వైరస్ల కం�
కోవిడ్ 19 (కరోనా) వైరస్ ఎక్కడకైనా..ఎలాగైనా వ్యాపించగలదు. అందులోనూ గాలిలో వ్యాపించే శక్తి కరోనాకి ఉండటంతో వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లిన వారితో పాటు..ఇతర రూపాల్లో కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని మహిళకు సోకడంతో హై టెన్షన్�
చైనా దేశాన్ని కోవిడ్ – 19 కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్ర
కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితమైన హుబెయ్ ప్రావిన్స్ ఇప్పటికీ దిగ్బంధంలోనే ఉంది. చైనా ప్రభుత్వం వైద్య సిబ్బందిని తప్ప ఎవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. బయటకు రానివ్వడం లేదు. దీంతో లోపల పరిస్థితేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. కరోనా బాధితులకు