Home » chaina
కరోనా వైరస్ విమానాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా ఎఫెక్ట్తో అత్యంత భారీగా నష్టపోయిన రంగం కూడా విమానాయరంగమే. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీయులు తమ దేశంలోకి రావడం పట్ల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి�
జెఫ్ బెజోస్…బెర్నార్డ్ ఆర్నాల్ట్..బిల్ గేట్స్..వారెన్ బఫెట్..ఏంటీ లిస్ట్ అనుకుంటున్నారా…వీరందరి సంపాదన గంటకి కొన్ని కోట్ల రూపాయల పైమాటే…ఈ లిస్ట్లో మన ఇండియన్ రిచ్చెస్ట్ పర్సన్ ముకేష్ అంబానీ కూడా చేరారు. ముకేశ్ సంపాదన ఎంతో తెలుసా..గంటక�
చైనా కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో డాక్టర్లు మరింతగా బాధితులకు అండగా ఉంటూ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. వారిని బ్రతికించటానికి తమ శాయశక్తులా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చైనా దేశంలో పోలీసులు..డాక్టర్లు రోజుకు 20లపా�
కరోనా (కోవిద్ 19) వైరస్ సోకి మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1490కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా 28 దేశాలకు విస్తరించింద�
చైనాలో కరోనా మృత్యుకేళి తీవ్రస్థాయికి చేరి భయాందోళనలకు గురిచేస్తోంది. హుబాయ్ ప్రావిన్సులో విషపూరిత వైరస్ వల్ల బుధవారం సెంట్రల్ ప్రావిన్స్ హుబీ కేవలం ఒక రోజులోనే (ఫిబ్రవరి 12,2020) 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగ
ప్లీజ్..కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఏదైనా కనిపెట్టండి..ఇలా చేసిన వారికి రూ. కోటి బహుమతిగా ఇస్తానంటూ ప్రముఖ నటుడు జాకీచాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈయన పెద్దమొత్తంలో మాస్క్లు, ఇతర సామాగ్రీని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా వైరస్ బా�
కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేసేస్తోంది. హాస్పిటల్స్ అన్నీ కరోనా రోగులతోను..కరోనా సోకిందనే అనుమానితులతోను నిండిపోతున్నాయి. కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు పణ్ణంగా పెట్టి వైద్యం చేస్తున్నారు. సేవలు చేస్తున్నారు. ఈ క్రమ
దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమై
కరోనా వైరస్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారు మృతి చెందుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి రోజు అదనంగా 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 56కి చేరింది. మరో 2 వేల మందికి ఈ వ్యాధి సోకినట
చైనాలోని షాంఘై నగరంలో ఓ భవనం కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో 20మంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఫైనాన్సియల్ హబ్ ప్రాంతంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో శిథిలాల్లో 20 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్ వెంటనే ఘట�