Home » chairman yv subbareddy
తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోగం ఇప్పుడు పచ్చని చల్లని జమ్మూ కశ్మీర్లో కూడా వెలయనుంది. పలు ప్రాంతాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాలను టీటీడీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా..జ�
ఎస్వీబీసీ ఛానెల్ ను యాడ్ ఫ్రీ ఛానెల్ గా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలో దేశవ్యాప్తంగా హిందీ, కన్న భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో
yv-subbareddy:తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు.. స్థానికులను శ్రీవారి దర్శన�
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.