Home » Chamala Kiran Kumar Reddy
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు.
మూసీ ప్రక్షాళనకు మద్దతుగా ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని రైతులతో మాట్లాడబోతున్నారు.
చివరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని బీఆర్ఎస్ పాలనలో చెప్పుకొచ్చారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.