Home » CHANCELLOR
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసె
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీ�
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�