Home » Chandanagar
ఓ యువతి విదేశాలకు వెళ్లాలని పరీక్ష రాసింది. ఆ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ చందానగర్ లోని నగల షాపులో జరిగిన చోరీ చూసి పోలీసులే షాక్ అయ్యారు.బంగారం, వెండి,నగదుతో పాటు చోరీ చేశాక పోలీసులకు చిక్కకుండా సీసీ టీవీ పుటేజ్ కూడా ఎత్తుకుపోయారు.దీంతో ఈ కేసును చేదించటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
Hyderabad married man affairs : ప్రేమ..పెళ్లి అంటూ ఓ పైళ్లైన వ్యక్తి ఆరుగురు అమ్మాయిలను మోసం చేశాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని అమ్మాయిలకు గాలం వేయటం అతిని హాబి. అమ్మాయిలతో పరిచయం పెరిగాక..ప్రేమించానంటాడు.పెళ్లి చేసుకుందామంటాడు. మాయ మాటలు చెప్పి అమ్మా
hemanth honour killing.. హేమంత్ది పరువు హత్యగా తేల్చారు గచ్చిబౌలి పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందన్న కోపంతోనే.. హేమంత్ను కిరాతకంగా హత్య చేయించినట్లు అవంతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ప్రేమ పెళ్లి నచ్చకే.. లోకల్ గ్యాంగ్తో కలిసి హత్య చేయించామని అ�
hemanth honour killing.. హైదరాబాద్ చందానగర్ తారానగర్కు చెందిన అవంతి రెడ్డి బీటెక్ చేసింది. హేమంత్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్గా బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో.. 2020 జూన్ 11న కుత్బ
hemanth honour killing…పరువు హత్యకు గురైన.. హేమంత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్రెడ్డి, మరో బంధువు సందీప్ రెడ్డి పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు
Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసార
హైదరాబాద్ నగరంలోని చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాన్ పల్లి తండాలో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంకణాల స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలన్మరణం చెందింది. భర్త సంతోష�
హైదరాబాద్ లో మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నగరంలో పుట్ పాత్ డ్రైవ్ కొనసాగుతోంది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జనవరి 05వ తేదీ చందానగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు. ఏడున్నర కిలోమీటర్లలో దాదాపు 500 అక్రమ నిర్మాణాలు ఉన్నట�