Home » Chandrababu Naidu
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కీలక కామెంట్స్ చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్సుప్రయాణం సౌకర్యాన్ని కల్పించనుంది. అయితే, కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
అమాత్యుల దూకుడుతో క్యాడర్లో కొత్త ఉత్సాహం..కనిపిస్తున్నా..పనితీరు బాలేని వారిని చంద్రబాబు కరుణిస్తారో లేదోనన్నది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతోంది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు..
మరోవైపు టీడీపీ అధిష్టానంతో పాటు మంత్రి లోకేశ్తో కోటంరెడ్డి బ్రదర్స్కు మంచి సంబంధాలు ఉండటంతో ఈసారి కోటంరెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.