Home » Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మ�
"పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలి. పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడానికి ముస్తాబు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం" అని తెలిపారు.
బండ్ల గణేశ్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. ఆయన ఏపీ సీఎం..పైగా టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పాదయాత్ర చేయడమే ఇంట్రెస్టింగ్ టాక్గా మారింది.
"రాజమండ్రికి తరలించి జైలుకు పంపించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఏం చేస్తారోనని భయమేసింది" అని బండ్ల గణేశ్ చెప్పారు.
"ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్ వైసీపీ క్రెడిట్. సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం వంటివి మన క్రెడిట్" అని చంద్రబాబు అన్నారు.
హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని జగన్ అన్నారు.
వారిపై వచ్చిన ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవని కోర్టు చెప్పింది. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పేర్కొంటూ నిందితులపై కోర్టు విచారణను మూసివేసింది.
AP Telangana Water War: ఏపీలో టీడీపీ, వైసీపీ వాటర్ వార్ పేరుతో డైలాగ్వార్కు దిగి మైలేజ్ కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాయి. రేవంత్ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తే..హరీశ్రావు కామెంట్స్ ఆధారంగా..వైసీపీపై టీడీపీ విమర్శల దాడి చేస
Sajjala Ramakrishna Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, 2019 కంటే ముందే జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
YS Jagan : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించకుండా సీఎం చంద్రబాబు నాయుడు సమర్థించారు. అంటే రహస్య ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టేనని జగన్ అన్నారు.