-
Home » Chandrababu Naidu
Chandrababu Naidu
సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
June 14, 2026 / 09:50 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu Naidu) నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు.
జాగ్రత్త చంద్రబాబు.. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి.. జగన్ సంచలన కామెంట్స్..
June 11, 2026 / 01:20 PM ISTYS Jagan : తమ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చిన.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు. అసలు మీరిచ్చిన…
ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
June 8, 2026 / 02:12 PM ISTAP Aqua Farmers: ఆక్వా రైతుల సమస్యలను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) నాయుడు.
తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. నిధుల విడుదల వాయిదా..! కొత్త తేదీ ఇదే..
June 7, 2026 / 02:39 PM ISTThalliki Vandanam : ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ మారింది.
తాటి కల్లు తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
June 2, 2026 / 09:07 AM ISTకాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి అతని పింఛన్ అందచేసి, వారి పరిస్థితి చూసి…
ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం వారికే ఉంది : సజ్జల రామకృష్ణారెడ్డి
May 31, 2026 / 02:51 PM ISTSajjala Ramakrishna Reddy : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
మహానాడులో విరాళాల వెల్లువ.. ఆ దంపతులే రూ. 5 కోట్లు ఇచ్చారు.. ఒక్క రోజే ఇన్ని కోట్లా!
May 28, 2026 / 10:32 AM ISTMahanadu Donations : పసుపు పండగ మహానాడు (TDP) తొలి రోజు భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి.
మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన..
May 27, 2026 / 01:42 PM ISTNara lokesh : మహానాడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళా నాయకులకు శుభవార్త చెప్పారు.
రోడ్డుపక్కన ఆగి.. తాటి ముంజలు తిన్న చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు వైరల్
May 21, 2026 / 07:03 AM ISTChandrababu Naidu - Bhuvaneswari: సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుమార్గంలో వెళ్తుండగా.. రహదారి పక్కనే తాటి ముంజలు అమ్ముతున్న కల్లుగీత కార్మికుల వద్దకు వెళ్లారు. వారితో…
మత్స్యకారుడి ఇంటికెళ్లి.. చేపలకూరలో గరిట తిప్పి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు.. ఫొటోలు వైరల్
May 19, 2026 / 09:34 PM ISTChandrababu Naidu : నెల్లూరు జిల్లా తుమ్మల పెంటలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చేపల మార్కెట్ కు వెళ్లి చేపలు కొనుగోలు…