-
Home » Chandrababu Naidu
Chandrababu Naidu
చేనేత కార్మికులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచే మీకు..
AP Govt : ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలోని పేదలకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
AP Govt : ఏపీ ప్రభుత్వం పేదలకు మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 31వరకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు రూ.5వేలు పెంపు
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అదేవిధంగా కొత్తగాచేరి, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.
చంద్రబాబు భేటీలు.. లోకేశ్ డిన్నర్ మీట్స్.. మ్యాటరేంటి?
నారా లోకేశ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీట్ అవుతున్నారు.
వచ్చారు.. వెళ్లారు.. వైసీపీకి ఏఐ అటెండెన్స్ టెన్షన్..!
వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీకి అటెండ్ అయినట్లేనని చెబుతున్నారు.
చంద్రబాబు, పవన్ భేటీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్.. ఆ సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీకి వచ్చారా?
చింతకాయల విజయ్, కిలారు రాజేష్లో ఎవరినో ఒకరిని పెద్దల సభకు పంపి అవకాశం ఉందంటున్నారు.
కల్తీ లడ్డూ వ్యవహారంలో కుట్రదారుల్ని శిక్షించేందుకు చర్యలు.. పవన్, సత్యకుమార్తో చంద్రబాబు భేటీ
శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా తాము పరిగణిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్.. మరో రెండు కేసులు
"కేసుకు సంబంధించిన వివరాలు ఇస్తే విచారణకు హాజరు అవుతా. ఇదే విషయాన్ని నోటీసుపై నేను రాసి ఇచ్చాను" అని కాకాణి తెలిపారు.
కాపులందర్నీ ఏపీ నుంచి కట్టుబట్టలతో పంపేయండి.. చంద్రబాబుకు ముద్రగడ లేఖ
"గతంలో నా కుటుంబాన్ని, ఈ రోజు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు, చేస్తున్నారు. ఎంత వరకు మీకు మంచిదనిపిస్తుంది" అని అన్నారు.
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్పై కేసు నమోదు
నిన్నటి ఘర్షణతో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.