-
Home » Chandrababu Naidu
Chandrababu Naidu
మార్కాపురం ప్రమాదం.. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించిన AP ప్రభుత్వం
Markapuram Accident : మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ వివరాలు..
ఏపీలోని ఆ ప్రాంతాల రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు జమ..
AP government : పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
మేం 11 మందే.. కానీ 1100 మందిలా భయం పుట్టించాం కదా.. పవన్ పై జగన్ ఫైర్
YS Jagan Press Meet : మాజీ సీఎం వైఎస్ జగన్ కాగ్ నివేదిక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు.
చంద్రబాబు కీలక ప్రకటన.. వారందరికీ ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు.. నెలకు 60 కేజీల రేషన్
AP Triple Bedroom Houses : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులుంటే ఆ ఫ్యామిలీకి ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు కటిస్తామన్నారు.
దేశంలోని తొలిసారి.. AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడో బిడ్డను కంటే రూ.25 వేలతో పాటు 18 ఏళ్ల వరకు
AP Third Child : జనాభా పెరుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కనే దంపతులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలానే ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రతి నెలా ఆర్�
జగన్ ను పట్టుకోమనా బొత్స ఉద్దేశం?: నారా లోకేశ్
"అంటే జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా? జగన్ ను పట్టుకోవాలని బొత్స చెబుతున్నారా?" అని అన్నారు.
చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..
Alla Ramakrishna Reddy : పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురి మృతి.. వివరాలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ
"ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనబడితే 9494060060 కి ఫోన్ చేయండి. పాల గురించి మరో రెండు-మూడు రోజుల్లో నివేదిక వస్తుంది" అని అన్నారు.
కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఎమ్మెల్యే కొలికపూడి.. ఏం జరుగుతోందంటే?
ఏదైనా ఘాటుగా మాట్లాడటం ఆయన స్టైల్. పైగా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
Nara Lokesh: లోకేశ్ ఆత్మీయ విందు వెనుక అసలు ప్లానేంటి..?!
జగన్ ఎప్పుడైనా ఇలా గడిపారా? అనే ఆలోచనను వైసీపీ నేతలు, కార్యకర్తల్లో పుట్టించాలనే వ్యూహం అంటున్నారు. లోకేశ్ కోరుకుంటున్నది కూడా ఇదే.