-
Home » Chandrababu Naidu
Chandrababu Naidu
దేశంలోని తొలిసారి.. AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడో బిడ్డను కంటే రూ.25 వేలతో పాటు 18 ఏళ్ల వరకు
AP Third Child : జనాభా పెరుగుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కనే దంపతులకు భారీగా నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలానే ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రతి నెలా ఆర్�
జగన్ ను పట్టుకోమనా బొత్స ఉద్దేశం?: నారా లోకేశ్
"అంటే జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా? జగన్ ను పట్టుకోవాలని బొత్స చెబుతున్నారా?" అని అన్నారు.
చంద్రబాబు, లోకేశ్తోసహా వారిద్దరికి శిక్ష తప్పదు.. నేను వదలను..
Alla Ramakrishna Reddy : పవన్ కల్యాణ్కి కూడా 2.5 ఎకరాలు భూమిని 8 లక్షలకు అమ్మారు. కోట్లలో విలువ ఉన్న భూములను కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురి మృతి.. వివరాలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ
"ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనబడితే 9494060060 కి ఫోన్ చేయండి. పాల గురించి మరో రెండు-మూడు రోజుల్లో నివేదిక వస్తుంది" అని అన్నారు.
కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఎమ్మెల్యే కొలికపూడి.. ఏం జరుగుతోందంటే?
ఏదైనా ఘాటుగా మాట్లాడటం ఆయన స్టైల్. పైగా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
Nara Lokesh: లోకేశ్ ఆత్మీయ విందు వెనుక అసలు ప్లానేంటి..?!
జగన్ ఎప్పుడైనా ఇలా గడిపారా? అనే ఆలోచనను వైసీపీ నేతలు, కార్యకర్తల్లో పుట్టించాలనే వ్యూహం అంటున్నారు. లోకేశ్ కోరుకుంటున్నది కూడా ఇదే.
చేనేత కార్మికులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచే మీకు..
AP Govt : ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలోని పేదలకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
AP Govt : ఏపీ ప్రభుత్వం పేదలకు మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 31వరకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు రూ.5వేలు పెంపు
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి రూ.5వేలు చొప్పున జీతం పెంచింది. అదేవిధంగా కొత్తగాచేరి, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి రూ.2వేలు చొప్పున జీతం పెంచింది.
చంద్రబాబు భేటీలు.. లోకేశ్ డిన్నర్ మీట్స్.. మ్యాటరేంటి?
నారా లోకేశ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీట్ అవుతున్నారు.