Home » Chandrababu Naidu
Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించి ఏపీలో దోపిడీ జరిగిందని..వైసీపీ కీలక నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే మొదలైందంటూ తెలుగు తమ్ముళ్లు సినిమా డైలాగులు కొడుతున్నారు.
సభలో లక్ష మంది మహిళలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో రాయలసీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసి..స్థానిక హామీలను నెరవేర్చి, పెండింగ్ ప్రాజెక్టులకు ముందుకు సాగేలా చేస్తోంది.
కొందరు ఉద్దేశపూర్వకంగా ఎరువులను మళ్లించి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
CM Chandrababu : నారా చంద్రబాబు నాయుడు.. అన్నివర్గాల ప్రజలకు సుపరిచితమైన పేరు. దేశ రాజకీయాల్లో చక్రంతిప్పిన ఆయన..
నామినేటెడ్ పదవులలో ఉన్న వారికి జిల్లా సారథ్యం బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి ఇప్పటివరకు ఏ పదవుల్లో లేని నేతలకు అవకాశం దక్కనుంది.
చిరు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం కార్యాలయంలోనే ఈ చెక్కును అందజేశారు.
"వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని, అప్పుడే ఏపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని" అన్నారు.
Bhuma Akhila Priya: "నా బిడ్డకు దూరంగా నేను, నా భర్త ఈ జైల్ లో గడిపాం. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను" అని అన్నారు.