Home » Chandrababu Naidu
పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తించుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తీరు మారకపోతే పిలిచి మాట్లాడి..స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే తిరువూరు పంచాయితీని స్మూత్గా డీల్ చేస్తున్నారని అంటున్నారు.
Jubilee Hills by election జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు.
"బీచ్ల దగ్గరికి వెళ్తాం.. వీడియోలు తీసుకుంటాం.. అంటే కుదరదు.. ఇది సరైన టైమ్ కాదు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి" అని లోకేశ్ అన్నారు.
తుపానుకి ముందు, తుపాను తర్వాత పరిస్థితి ఏంటి అనేది అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. 13 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆర్గనైజ్డ్గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్కు అలవాటేనని తెలిపారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు భారీ ఊరట దక్కనుంది.
పిఠాపురంలో వర్మను జీరో చేశామని నారాయణ చెప్పినట్లుగా ఓ ఆడియో సర్క్యులేట్ అయింది. ఇదే వివాదానికి దారి తీసింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు పోలీసుల ముందు మావోయిస్టులు లొంగిపోతున్నారు.
PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనం�