Home » Chandrababu Naidu
పెళ్లైన తర్వాత ఇప్పటివరకు చంద్రబాబుని కలవలేదని, అందుకే ఇవాళ వెళ్లి కలిశామని మంచు మనోజ్ వెల్లడించారు. Manchu manoj
మొదటిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను పరిశీలించి, అనంతరం నందికొట్కూరులో రోడ్ షో నిర్వహిస్తారు.
ఏపీలో వ్యవసాయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఇదంతా సీఎం జగన్ నిర్వాకమే అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రోజా పాల్గొని మాట్లాడారు. పవన్, చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు.
ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఇప్పుడు తాము నిజమైన రాజధానికి అర్థం చెబుతూ అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కుప్పం కోసం 5 సంవత్సరాల్లో 95 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని తెలిపారు.
కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని గులాం నబీ ఆజాద్ ను కోరానని, దీంతో ఆయన బయటికి వచ్చారని చెప్పారు.
సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు.(Karumuri Nageswara Rao)
రేవంత్ చంద్రబాబు వారసుడే