Home » Chandrababu Naidu
Chandrababu Naidu: టీడీపీ నిన్న కందుకూరులో నిర్వహించిన సభలో ఎనిమిది మంది చనిపోవడం బాధకలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి పరిహారం ప్రకటించారని అన్నారు. ప్రధాని స్పందించిన తర్వాత సీఎం �
ఈ షో ద్వారా బాలకృష్ణకు తన బావ చంద్రబాబును కాపాడే మరో అవకాశం దొరికిందన్నారు పేర్నినాని. బావ తప్పులను బాలకృష్ణ సరి చేస్తున్నారని పేర్నినాని సెటైర్ వేశారు.
ఒక తెలుగు వాడైనా, తమిళ నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు 'విశాల్'. యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. కాగా గత కొంతకాలంగా ఈ హీరో పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తుంది. తాజాగా
పోలవరం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలోనే రోడ్డుపై చంద్రబాబు నాయుడు కాసేపు తమ పార్టీ నేతలతో కలిసి బైఠాయించారు. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అనుమతి ఇ�
వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. సుప్రీం తీర్పుపై చంద్రబాబ
వందల కోట్లు డబ్బు తెచ్చినా గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని చెప్పారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని వ్య�
ఆంధ్రప్రదేశ్లో ‘ఇదేం కర్మ’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని, అందుకే ఈ కార
వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. హెచ్చరికలతో ఉగ్రరూపం చూపించారు. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని అంటూ నిప్పులు చెరిగారు.
నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం 40ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీకి పోతే అవమానించారు. చివరికి నా భార్యను కూడా అవమానించారు. నేను ఆరోజు ఒక నిర్ణయం చేసుకున్న ఇది గౌరవ సభకాదు కౌరవ సభ అని. మళ�
రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు.