Home » Chandrababu Naidu
గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది.
ఓటమి అంగీకరించి రాజకీయాల నుంచి తప్పుకుంటే సంతోషిస్తాం -పెద్దిరెడ్డి
చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ..
కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య అగ్గి రాజేశాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిన నాటి నుంచి
లోకేష్ కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలకు రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను ప్రజలే తరిమికొడతారన్నారు.
టీడీపీ నేతల రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దొంగ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ ఫేక్ సీఎం అన్నారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు..
జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని... నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. సీఎం ఇంటి గుమ్మం తాకినా సరే చంద్రబాబు, లోకేష్ తోలు