Home » Chandrababu Naidu
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోంటారు. ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకొనే చంద్రబాబు నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభ లో పాల్గోంటారు. &
గోవా సీఎం మనోహర్ పారికర్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు,కేసీఆర్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్�
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�