Chandrababu Naidu

    గుణాత్మక మార్పు : ‘హోదా’కు సంపూర్ణ మద్దతు – కేటీఆర్…

    January 16, 2019 / 10:02 AM IST

    హైదరాబాద్ : ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరితో ఉందని…మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో 2019, జనవరి 16వ తేదీన కేటీఆర్ భేట�

    ఫెడరల్ ఫ్రంట్ మరో ముందడుగు : అమరావతికి కేసీఆర్…

    January 16, 2019 / 09:27 AM IST

    హైదరాబాద్ : మరో ముందడుగు పడింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తూ…ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక�

    మోడీ పోతేనే ఏపీ కి న్యాయం: ముగ్గురు మోడీలు అడ్డుపడుతున్నారు

    January 15, 2019 / 12:48 PM IST

    చిత్తూరు: కేంద్రంలో ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కూటనిని సిధ్ధంచేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారి పల్లెకు వచ్చిన ఆయన మంగళవారం  జరిగిన విలేరుల సమావేశంలో మాట్లాడుతూ …వచ్చే ఎన్నికల్లో బీజీప

    వైసీపీకి సూటి ప్రశ్న: వ్యవస్ధపై నమ్మకం లేకపోతే ఏపీలో ఎలా పోటీ చేస్తున్నారు

    January 15, 2019 / 12:29 PM IST

    చిత్తూరు: ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఏపీలో ఎందుకు పోటీ చేస్తోందని సీఎం చంద్రబాబు,వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన మంగళవారం సంక్రాంతి వే�

    ఈ బంధం గట్టిది: టీడీపీ జనసేన దగ్గరవుతున్నాయా..?

    January 14, 2019 / 10:53 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే  రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

    కృష్ణాజిల్లాలో మరో అమరావతి నిర్మిస్తా: రైతులు సహకరించాలి

    January 12, 2019 / 01:27 PM IST

    ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ లో మరో అధ్బుత కట్టడానికి నేడు శంకుస్ధాపన జరిగింది.  విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు పవిత్ర సంగమం వద్ద నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి సీఎం చంద్రబాబు నాయు

    యువశక్తి : టీడీపీ నేతల వారసులొస్తున్నారు

    January 12, 2019 / 10:44 AM IST

    రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో  తెలుగుదేశం పార్టీలో యువ‌నాయ‌కులు పోటికి సై అంటున్నారు. తండ్రుల వారసత్వం ఆసరాగా ఎన్నికల్లో  గెలిచి ఎలాగైనా స‌రే అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. వీలైతే తండ్రుల‌తో పాటు త‌మ‌కి ఒక టిక�

    ప్రధానికి బాబు నిరసన లేఖ: ఎన్‌ఐఏ చట్టానికి వ్యతిరేకం

    January 12, 2019 / 08:44 AM IST

    అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా

    అమరావతి.. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం

    January 12, 2019 / 07:31 AM IST

    ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు.

    చంద్రన్న కానుక : ఏపీలో నెల ఫించన్ రూ.2వేలు

    January 11, 2019 / 12:40 PM IST

    నెల్లూరు: ఏపీలోని వృధ్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు, చేనేత కార్నికులు,గీత కార్మికులు, వికలాంగులకు ప్రభుత్వం  నెల,నెలా, ఇచ్చే పించనును 2వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో 200 ఉండే పించన్ను వెయ్యి చేశామని, అది ఇ�

10TV Telugu News