Home » Chandrababu Naidu
భారీ మెజారిటీతో సీఎంగా జగన్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు. జూన్ 4 న కూటమిని ప్రజలు సమాధి చేస్తారు.
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. అభ్యర్థుల మెజార్టీపైనా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
సుమారు రెండు నెలలకుపైగా ఎన్నికల ప్రచారంకోసం వరుస పర్యటనలతో తలమునకలైన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు.
అప్ గ్రెడేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నరుకు, ఏపీ సీఈఓకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాయడంతో ఈసీ స్పందించింది.
Sajjala Ramakrishna Reddy: ఎవరినీ భ్రమలో పెట్టాల్సిన అవసరం తమకు లేదని సజ్జల అన్నారు. సీఎం జగన్పై
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది.
ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇంతకీ ఎవరు గెలుస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
చంద్రబాబు మోసాలు, అబద్దాలను ప్రజలు నమ్మలేదన్నారు. కూటమి నేతలు దిగజారి ప్రచారం చేశారని మండిపడ్డారు.
తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు సిద్ధం అవుతున్నారు.