Home » Chandrababu Naidu
ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ఎన్డీయేలో చేరమని బీజేపీ ఆహ్వానించింది అని చంద్రబాబు చెబితే.. నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది.
ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోనుంది?
చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు.. అందుకే అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.
Minister RK Roja : చంద్రబాబు, పవన్ కల్యాణ్పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్ని తోక పార్టీలు కలిసొచ్చినా కూడా జగన్మోన్ రెడ్డిని ఏం చేయలేవన్నారు.
ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లు వెచ్చించి రాజధాని ప్రాంతంలోని ఇతర ఏరియాల కంటే ముందుగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
చంద్రబాబుతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
YS Jagan: ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది.
ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే..