Home » Chandrababu Naidu
నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.
జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది.
ఇప్పుడు వరకు రాష్ట్రంలో 8శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4శాతం జనాభా ఉన్న కులస్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
జగన్ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
వైసీపీ రెబల్స్లో రఘురామ కృష్ణరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, బాలశౌరికి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ ఈ ఆధిపత్య పోరుకు ఫుల్స్టాప్ పెట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఈ గ్రూప్వార్ను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సివుంది.
మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.
TDP- Janasena Alliance : ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేయాలి అనే అంశంతో పాటు ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి? ఎవరిని బరిలో దింపాలి? అనే విషయంలోను కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ..