Home » Chandrababu Naidu
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనను సురక్షితంగా వేదిక పైనుంచి తరలించారు.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జలదీక్ష చేశారని, ఇప్పుడు ఏం అయ్యింది? అని షర్మిల అన్నారు.
ఈ సభను నిర్వహిస్తున్నది టీడీపీ, జనసేన కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం.. ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్నప్రకనటలు చేయడం.. మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండటం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.
చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్సకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగోసారి విజయం దక్కనీయకూడదనే ఆలోచనలతో అడుగులు వేస్తున్న టీడీపీ అధిష్టానం ఆశలు నెరవేరుతాయా? బొత్సను టార్గెట్ చేస్తూ టీడీపీ వేస్తున్న స్కెచ్
ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉంది. గజదొంగల ముఠా ఉంది.
పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో..