Home » Chandrababu
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. మంగళవారం (ఆగస్టు 27,2019) అందుకు సంబంధించిన
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.
కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,
ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. కరువు పరిస్థితులు, ఫొని తుఫాన్ వల్ల తలెత్తిన నష్టం, త్రాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులపై కేబినేట్ చర్చించింది. 2గంటల పాటు మంత్రి వర్గ సమావేశం జరగగా ఉపాధి హ
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది.
ప్రభుత్వ పథకాల అమలుకు ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడంతో టీడీపీ కొంతమేర నష్టపోయిందని ఆ పార్టీ నేతలు సమీక్షా సమావేశంలో చంద్రబాబుకు వెల్లడించారున. శుక్రవారం(10 మే 2019) హ్యాపీ రిసార్ట్స్లో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో సమీక�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బుధవారం (మే-8,2019) ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు.తాజా రాజకీయ పరిస్థితులు , ఐదు దశల ఎన్నికల పోలింగ్ సరళిపై వీరి�