Home » Chandrababu
వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదు
ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర
సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలో ఎన్టీఆర్ కటౌట్ నేలకొరిగింది. పెను ప్రమాదం తప్పింది.
ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు.
ధన బలంతో జగన్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు అయితే ప్రజలకు సేవ చేసే పార్టీలే నిలుస్తాయి.. గెలుస్తాయని అన్నారు.
మాట్లాడదాం రమ్మని ఎమ్యెల్యేలు పిలిస్తే ఎన్టీఆర్ వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్తే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరకు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని ఆరోపించారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం రండీ అంటూ చంద్రబాబు డిజిటల్ సంతకాలతో ఆహ్వానాలను పంపిస్తున్నారు.